8, ఫిబ్రవరి 2011, మంగళవారం

"బ్రహ్మ్మి" డైలీ పేమెంట్ మూడు లక్షలట...టాక్ షో కు తొకర పదియేను కోట్ల నష్టం ?

బ్రహ్మ్మనందం గురించి ఈరోజు ఆంధ్ర జ్యోతి
చానల్ లైవ్ ప్రసారం చేసి మరీ ఆభిప్రాయాలు
చెప్పించారు .పి సత్య రెడ్డి ,జైహింద్ గౌడ్ ,రోసం బాలు
తో పాటు లైవ్ లో మరి కొంత మంది తమ ఆభిప్రాయాలు
చెప్పారు .ప్రతి రోజు డైలీ పేమెంట్ తీసుకుంటారని
కనీసం రెండు లక్షలు తీసుకున్తారట .ఐనా ఎడిపిస్తారట.
ఒక ఎలట్రానిక్ మీడియా బ్రహ్మ్మి తో చేసిన షో ప్లాప్
అయ్యిందని ..టానికి కారణం ఆయనే అని దీనివల్ల
తమకు పదియేను కోట్ల నష్టం వచ్చిందని శ్రీనివాస్
అనే వ్యక్తి వాపోయాడు .జంద్యాల ఎంతో ప్రాధాన్యత
ఇవ్వడం ద్వారా గొప్ప నటుడు అయ్యారని ..జంధ్యాల
బ్రతికి ఉంటే చీధరించు కునేవారని సత్యారెడ్డి
విమర్శించారు .కాగా చిన్నప్పుడు తన
స్వగ్రామ సత్తెనపల్లిలో తనకు అన్ని
సమకూర్చి చదువు చెప్పిన గురువు ను కూడా
ఎప్పుడు గౌరవించలేదని ఆయన కూతురు లక్ష్మి
విమర్శలు చేసారు .మర్రిచెట్టు లాగ ఎదిగి మిగతా
వారిని ఎదగానివ్వలేదని విమర్శా .ఆలాగే భాదితులలో
జూనియర్ ఎన్ టి ఆర్ కూడా ఉన్నారట .....తామందరం
బ్రమ్మానందం అభిమానులమని ....అయితే తెర వెనుక
అయన చేసివే బాగా లేదని గట్టిగ చెప్పారు .

కాగా బ్రహ్మ్మనందం గురుంచి పబ్లిక్ కూడా స్పందించారు .
ఇన్నాళ్ళు లేనివి ఎందుకు మాట్లాడలేదు ?అని ప్రశ్నిచారు .
అలాగే కొంత మంది మాట్లాడుతూ బయట గర్వంగా ఉంటారని
చెప్పారు .

ఇన్ని ఆరోపణలు రావడం తో బ్రమ్మానందం అభిమానులు చాలా
భాదపడటం ఖాయం .

ఇంతకి వీటికి బ్రహ్మ్మనందం ఎలా సమాధానం చెబుతారో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి