21, ఫిబ్రవరి 2011, సోమవారం

నానా తంటాలు పడి ..సహనాన్ని కోల్పోయిన రాధాకృష్ణ !

స్కూల్లో ...కాలేజీలలో ఉపాధ్యాయులు .లెక్చరర్స్
"విద్యార్ధులకు ఎలా భోదిస్తారో బాబోయి" అనుకుని ఉంటారు
ఆంధ్రజ్యోతి ఎం డి వి .రాధాకృష్ణ . ఈరోజు లైవ్ గా యంగ్ స్తాన్
నిర్వహించారు .ఏదో చెబుదామని ముందుకు వచ్చే విదార్ధులను
కంట్రోల్ చేయడానికి పాపం రాధాకృష్ణ నానా తంటాలు పడ్డారు .
చాల సార్లు సహనాన్ని కోల్పోయి గట్టిగా విద్యార్ధులపై ఆగ్రహం
గురికావడం కనిపించింది ."మైక్ ఇచ్చేయ్,కూర్చో " అంటూ
కేకలు వేసారు .మరో వైపు మరో మహిళ సైలెన్స్ అంటూ ...........
.అరుపులే అరుపులు ...
ఇలాంటి స్టూడెంట్స్ కు విద్య లెక్చరర్స్ ఎలా నేర్పుగా ఎలా నేర్పుతారు ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి