20, నవంబర్ 2011, ఆదివారం

రామ్ చరణ్ తేజ "మగధీర " మహేశ్ బాబు "దూకుడు " .ల మధ్య అక్షర యుద్ధం

ఎవరు మొదలు పెట్టారో కాని మళ్ళి అభిమానుల మధ్య ఘర్షణలు తల్లెట్టుతున్నై .తమ హీరో చిత్రం మాత్రమె రికార్డ్ సృష్టించింది అని......ఇదే నిజమైన రికార్డ్ అని  అక్షర యుద్ధం మొదలు పెట్టారు ,మొన్న నిన్న కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రాన్స్ ప్రకటలను బట్టి రామ్ చరణ్ తేజ "మగధీర " ,మహేశ్ బాబు "దూకుడు " సినిమాల వసూళ్లు ,రికార్డ్స్ గురించి వాదనలు జరుగుతున్నాయి .మాది నిజమైన రికార్డ్ అంటూ వాళ్ళు వీళ్ళు కూడా ప్రకనలు ఇచ్చుకున్నారు ..కొసమెరుపు ఏమిటంటే హీరోల మధ్య విభేదాలు పెట్ట వద్దు అంటూ కోరుకోవడం .....నిజమే ....హీరోల ఎప్పుడు స్నేహంగానే ఉంటారు ...పాపం ప్రాన్స్ ల మధ్య గొడవలు వస్తుంటై