22, డిసెంబర్ 2010, బుధవారం

రాజశేఖర్ మాట్లాడుతున్నాడు

సిని నటుడు రాజశేఖర్ మళ్ళి అలజడి చేస్తున్నాడు .
తాజాగా జగన్ శిబిరంలో చేరిన ఆయన వచ్చిరాని

తెలుగులో తెగ మాట్లుతున్నాడు .రాజశేఖర్

మాటలు జగన్ శిబిరాని తెగ సంతోష

పెడుతున్నాయి .సి ఎం కిరణ్, చిరంజీవి పై

ఆయన వ్యాఖ్యలు చేసారు ,"మేలిమి బంగారం

(జగన్ ) ను వదిలేసుకుని "ఇత్తడి " పట్టుకుంటునారు
అంటూ వ్యాఖ్యలు చేస్తుండగా సభికులు చిరు అనగానే

అవును చిరంజీవే అంటూ చెప్పుకొచ్చారు .మళ్ళి మొత్తాంకి

చిరంజీవిని విమర్శించడానికి జీవిత -రాజశేఖర్ దంపతులకు

అవకాశం వచ్చినట్లు కనిపిస్తోంది ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి