29, డిసెంబర్ 2010, బుధవారం

రమ్య కృ ష్ణ మళ్ళి అలరించ బోతుందా ?


రమ్య కృష్ణ మళ్ళి అలరించ బోతున్న వార్త అభిమానులకు
ఆనందం కల్గిస్తోంది .తాజా చిత్రం రంగ ది దొంగ లో ఆమె
పవర్ ఫుల్ పాత్ర పోషించింది .అయెతే ఇప్పటి ఆమె పాత్ర
ను సీక్రెట్గా ఉంచి నేడు హీరో శ్రీకాంత్తో విరివిగా ప్రచారం
చేస్తున్నారు .నరసింహ చిత్రం లో నీలాంబరి పాత్రను
పోలి ఉంటుందని హీరో చెబుతున్నారు .స్టిల్ చూస్తుంటే
రమ్య కు చాల పవర్ఫుల్ పాత్ర ఇచ్చినట్టు కనిపిస్తోంది .
ఆమె కోసం రెండు నెలలు వెయిట్ చేసారట .సినిమా
ఎలా ఉన్న రమ్య కృ ష్ణ ఉన్నంత సేపు ఉద్వేగంగా
ఉంటుందని ....తెలుస్తోంది ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి