29, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్..పూర్తి గా చదివి స్పందించాలి అంటున్న రాజమౌళి

శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ పూర్తి అర్ధం చేసుకునే వరకు ప్రజలు
ఒక నిర్ణ యానికి రాకూడదని స్టార్ డైరెక్టర్ రాజమౌళి
ప్రజలకు విజ్ఞప్తి చేసారు .తన ట్వి ట్టర్ లో అయన
విషయం గురించి ప్రస్తా వించారు .ఆలాగే మీడియా కూడా
చాల జాగర్త గా వ్యవహరించాలని ..చెబుతూ బాబ్రి తీర్పు
విషయంలో మాదిరిగా ఉండాలని అయన కోరుతున్నారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి