25, డిసెంబర్ 2010, శనివారం

కేకులు తినిపించుకుంటే కల్సి పోయినట్టేనా ?

బాబాయ్ అబ్బాయి కల్సి పోయారంటూ
మళ్ళి టి వి లలో వార్తలే వార్తలు ..
క్రిస్మస్ పండుగ పూట జగన్ ,వై .ఎస్
వివేకానంద కలయక సహజంగానే
అందరిని ఆశ్చర్య పరిచింది .ఇద్దరు
కేకులు తినిపించుకునే దృశ్యాని
పదే పదే చూపిస్తునారు .సాధారణంగా
రాజకీయం గా ఎన్ని భేదాలు ఉన్నా
ఆయ కుటుంబాల వారు పండుగులకు
పబ్బాలకు కల్సుకోవడం సహజం .ఇంత
మాత్రాన వాళ్ళు కల్స్తి నట్టు అని భావిస్తే
మన పొరపాటు కావచ్చు .రాజకీయంలో
ఏమైనా జరగవచ్చు .బాబాయి -అబ్బాయి
రాజకీయం ఎలా ఉంటుందో వేచి చూద్దాం .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి