23, డిసెంబర్ 2010, గురువారం

సాక్షి పై దావా వేస్తామంటున్న టి డి పి

ఎలాగైతే నేమి చంద్రబాబు ను సి లోకి తరలించారు .
సర్కార్ బలవంతంగా చంద్ర బాబు ను తరలిచింది .
ఇప్పటికే బాబు ఆరోగ్యం బాగా క్షినించడం తో

ఆందోళన పెరిగింది .డాక్టర్లు సిపార్సు తో

చంద్ర బాబుకు చికిత్స మొదలు పెట్టారు .
కాగ చంద్ర ఆరోగ్యం పై జగన్ "సాక్షి "
పత్రిక లో ఈరోజు వచ్చిన వార్త కలకలం

సృష్టించింది .అవాస్తావాలు రాసారని కోర్టుకు

వెళ్లి దావా వేస్తామని కూడా టి డి పి నేతలు చెప్పారు .
అటు టి కి పి ఇటు కాంగ్రస్ పార్టిని ఏదో రకంగా
ఇరుకున పెట్టడానికి జగన్ వర్గం అన్ని రకాల
మార్గాలు వెతుకుతున్నాటు దీని బట్టి అర్ధమవుతోంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి