17, ఫిబ్రవరి 2011, గురువారం

ఎన్ టి వి పై కస్సు మన్న కోడెల

సర్వే ఫలితాలు ప్రసారం చేసిన ఎన్ టి వి పై
తెలుగుదేశం కోడెల మంది పడ్డారు .ఫలితాలు
వెల్లడించిన తర్వాత ఎన్ టి వి కొందరి తో చర్చ
మొదలు పెట్టింది .జగన్ తరుపున అంబటి
రాంబాబు ,టి ఆర్ ఎస్ తరుపున హరీష్ రావు
కాంగ్రెస్స్ తరుపున భట్టి విక్రమార్క ,తెలుగుదేశం
తరుపున కోడెల శివ ప్రసాద్ పాల్గున్నారు .ఈ
సందర్బంగా జగన్ పక్షం గా ఎన్ టి వి ఫలితాలు
ఉన్నట్టు ఆరోపించగా ....చర్చ నిర్వాహాకులు
కొమ్మినేను శ్రీనివాస్ ఖండించారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి