22, ఫిబ్రవరి 2011, మంగళవారం

తల్వార్ కోరినట్టు ఆ "కసాయి " బహిరంగ ఉరికి అనుమతించి సగటు భారతీయుల కోరిక తీర్చాలి

కసాబ్ ' పేరు వింటే చాలు ప్రతి భారతీయుడు
రక్తం ఉడికిపోతుంది .ఎంతో మంది ని కసాయంగా
కాల్చివేసిన మానవ మృగం ను మనం ఇంకా
న్యాయం ,చట్టం పేరుతో రాచమర్యాదలు
చేస్తున్నాం .అది మన దౌర్భాగ్యం .ఎట్ట కేలకు
మృగాని అంతమొందించే ఛాన్స్ వచ్చింది .
ఉరి తీర్పు ఖరారు అయ్యింది .అయితే కసాబ్ ను
బహిరంగం ఉరి తీయాలన్న డిమాండ్ ఉన్నా
కోర్టులో విషయం లేదు .కాగా ఉరి తీసే "తల్వార్ "
మాత్రం చేసిన ప్రకటన ఆనందాని కల్గిస్తోంది .
తనకు కసాబ్ ను బహిరంగంగా ఉరి తీయడానికి
అనుమతి ఇవ్వమని అడగడం ద్వారా " ప్రతి
భారతీయుడు కోరుకున్న ఉరి కాంక్ష " అతిని
మాటల్లో వ్యక్తం అయ్యింది .తల్వార్ చెప్పినట్టు
కసాబ్ ను ఉరి తీస్తే అందరికి ఆనందమే .అలాగే
అక్రమంగా భారత్ గడ్డ పై అడుగు పెట్టె వాడికి
కనీసం భయం పుట్టాలి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి