12, ఫిబ్రవరి 2011, శనివారం

కొత్త పార్టి సభకు సినిమా సెట్టింగ్ వేస్తున్న తోట

జగన్ పార్టి ప్రారంభ సభ చిరు "ప్రజారాజ్యం " సభను
మించబోతోంది.పార్టి పేరును ఎంతో సీక్రెట్గా ఉంచి ...
సినిమా టెక్కు లతో ..సిని సంగీతం తో ప్రజారాజ్యం
సభ తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది .
లక్షల అభ్హిమానుల మధ్య చిరు సందడి చేసారు .
అయితే నేడు కొత్త పార్టి పెడుతున్న జగన్ ఆ సభను
మించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు .జనం విషయం
పక్కన బెడితే సభ జరిగే ప్రాంగణం సినిమా సెట్టింగ్
తో తీర్చి దిదుతున్నారు .ప్రముఖ సినిమా శిల్పి
తోట తరణి కొత్త పార్టి సభకు సెట్టింగ్ వేస్తున్నారు .
వై ఎస్ "ఇడుపల పాయ లో జరిగే ప్రదేశాని
ఈరోజు తరణి చూసి గ్రాఫ్ గీసుకున్నారు .ఇంకేం
ఇప్పటికే తన స్వంత చానల్ నందు పాటలతో
ఒరేస్తుతున్న జగన్ "పార్టి ఆరంభం "
బిగ్గెస్ట్ సినిమా మాదిరిగా అదిరిపోతుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి