24, ఫిబ్రవరి 2011, గురువారం

ప్రస్తుత ప్రభుత్వం కోపాగ్నిలో కొట్టుకు పోతుంది -జగన్

ప్రస్తుత ప్రభుత్వం కోపాగ్నిలో కొట్టుకు పోతుందని జగన్
జోష్యం చెప్పారు జగన్ మోహన్ రెడ్డి ఏడు రోజుల నిరాహార దీక్ష విరమించిన తర్వాత ప్రభుత్వం పై
నిప్పులు చెరిగారు ." ప్రతి పేదవాడు చదువుకుంటే ఆ కుటుంబం బాగు పడుతుందని
దివంగత నేత వై ఎస్ ఆర్ ఫీజ్ చెల్లించే మంచి పధకం ప్రవేశపెడితే ...దానిని నీరు కార్చిందని
బడ్జెట్ ప్రవేశ పెట్టేటప్పుడు అయిన కనీసం తగిన నిధులు కేటాయిస్తుందని .....ప్రభుత్వం పై
ఒత్తిడి తేవడానికి వారం రోజుల దీక్ష చేసానని .....అయితే బడ్జెట్ లో కేటాయించిన సొమ్ము
బకాయలకే సరిపోదని అంటూ .......వచ్చే సంవత్స్వరం లో పాతిక లక్షల విద్యార్దుల
భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి