29, నవంబర్ 2010, సోమవారం

ఆమెరికా వెళ్ళినందుకు వారు ప్రాయశిత్తం చేసుకున్నారు


ఆమెరికా వెళ్ళినందుకు వారు ప్రాయశిత్తం చేసుకున్నారు .ఇంతకి వారు ఎవరు ?పౌరాహిత్యం చేసే బ్రాహ్మణులూ .అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు నెల రోజుల పాటు ఆమెరికా లో బ్రహ్మాండంగా జరిగిన సంగతి తెలిసిందే .ఈ వ్రాతలు చేయించిన పురోహితులు ఆదివారం ప్రత్యేక పూజలు ద్వారా ప్రాయశిత్తం చేసుకున్నారు .సముద్రం మీదుగా ప్ర యానం చేస్తే బ్రాహ్మణత్వం పోతుందని ఆమెరికా వెళ్లి వ్రతాలు చేయించాడాంకి ముందుగా పలువురు నిరాకరించారు .అయితే వేద పండితులు భాగా ఆలోచించి ....ప్రతేయక పూజలు ద్వారా ప్రాయశిత్తం చేసుకోవచ్చని సూచించారు .ఆ మేరకు ప్రాయశిత్తం జరిగింది .వీరు యధావిధిగా తమ విధులలో హాజరవుతున్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి