22, నవంబర్ 2010, సోమవారం

జగన్ సాక్షి తాడో పేడో తెల్సుకునేదుకు సిద్దమవుతోంది

సాక్షి లో ప్రచారం అయిన సోనియా గాంధి వార్త గురించి ఒక వైపు విమర్శలు చెలరేగి కాంగ్రెస్ శ్రేణులు కొన్ని ఆందోళన చేస్తుంటే మరో వైపు అదే వార్త కధనం పదే పదే సాక్షిలో ప్రచారం కావడం విశేషం ."ఈ కధనం లో తప్పు ఏముంది ?"అని ప్రశ్నిస్తూ ప్రసారం అవుతోంది పై పెచ్చు మిగతా చానల్స్ లో తీవ్ర కధనాలు వచ్చిన ఎందుకు ఈ నాయికులూ స్పందించా లేదంటూ సాక్షి ప్రస్నిచ్డం విశేషం .మొత్తంకి చూస్తుంటే జగన్ సాక్షి తాడో పేడో తెల్సుకునేదుకు సిద్దమవుతోంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి