25, నవంబర్ 2010, గురువారం

గంటకు పది కోట్ల రూపాయలు మన దేశం నుంచి నల్ల డబ్బు విదేశాలకు వెళ్లి పోతోంది

గంటకు పది కోట్ల రూపాయలు మన దేశం నుంచి నల్ల డబ్బు విదేశాలకు వెళ్లి పోతున్నాడట .ప్రస్తుతం విదేశాలలో పది లక్ష వేల కోట్ల రూపాయలు వరకు ఉందని లెక్కలు తేలుతున్నై .రాజమౌళి యాంకర్ గా వ్యవహరిస్తున్న కమాన్ ఇండియా హెచ్ ఎం టి వి లో ఈరోజు ప్రసారమైన బ్లాకు మనీ గురించి చెబుతుంటే మతి పోతుంది .తాజా గా జరిగిన స్పెక్ట్రం వంటి కుంబ కొనాలా గురించి టచ్ చేసారు .పిల్లల ఫీజులు ,భోజనం వంటి వాటి కోసం ఎన్నో లెక్కలు వేసే ప్రబుత్వాలు కుంభ కోన కంపినాలకు లక్షల కోట్లు అడవాన్సులుగా ఇచేయ్యడం దారుణం .మంచి విషయాలను వెలుగులోకి తెస్తున్న హెచ్ ఎం టి వి లో వారిని ,చక్కగా ప్రెజెంట్ చేస్తున్న రాజమౌళి ని అభినందించా వలచిందే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి