28, నవంబర్ 2010, ఆదివారం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ ?


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మాజీ విద్య శాఖా మంత్రి దామోదర రాజ నరసింహ ఖారారు అయినట్లు వార్తలు వస్తున్న్నై .ఇదే నిజమైతే తెలంగాణకు ఉపముఖ్యమంత్రి దక్కినట్టే .అందున దళిత నేతను ఎంపిక చేసినట్లు లెక్క .తెలంగాణా రాష్ట్ర సమితి నేత కే సి ఆర్ తెలంగాణా ఎర్పిడేతే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని పదే పదే చెప్పడం ..అలాగే దళితుల్లో ఒక వర్గాంకి చెందిన వ్యక్తిని ఎంపిక చెయ్యడం ద్వార కాంగ్రెస్ ఆచి తూచి అడుగువేస్తున్నట్టు కనిపిస్తోంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి