11, జనవరి 2011, మంగళవారం

"తూర్పు "లో స్టెప్స్ వేసిన రానా ,కామ్నా?




తూర్పు లో వారిద్దరూ చిందులు వేసి అభిమానులను అలరించారు .
వారు దగ్గుపాటి రానా మరియు కామ్నా జట్మాలాని.రాజమండ్రికి
దగ్గరోలో గల (సురంపాలెం ) ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన
"ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల లో "కలర్స్ " వేడుకల్లో రానా ముఖ్య
అతిదిగా పోల్గున్నారు ."ప్రతి ఒక్కరిలో ఒక స్కిల్ ఉంటుంది .దానిని
బయట పెడితే ఒక లీడర్ అవుతారు " అని రానా విద్యార్ధులకు
చెప్పారు .లీడర్ లో కొన్ని డైలాగ్స్ చెప్పడమే కాదు ..తన కొత్త
సినిమా "నేను నా రాక్షసి లో ట్యునుకు డాన్సు చేసారు . ఇదే
సమయంలో ఈ కళాశాలకు దగ్గరగా ఉన్న "ప్రగతి " కళాశాల
లో కామన జట్మాలాని స్టెప్స్ వేసి కను విందు చేసింది .రానా
తో ఫోటోలు దిగడానికి కుర్రకారు పోటి పడ్డారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి