6, జనవరి 2011, గురువారం

శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ వచ్చిన తర్వాత స్వర్గంలో ఎన్ టి ఆర్ -వై ఎస్ ఆర్ మళ్లీ ఇలా మాట్లాడుకుంటున్నారు

శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ వచ్చిన తర్వాత స్వర్గంలో ఎన్ టి ఆర్ -వై ఎస్ ఆర్ మళ్లీ ఇలా మాట్లాడుకుంటున్నారు
వై ఎస్ ఆర్ -ఏంటి అన్న , శ్రీకృష్ణ నివేదిక అలాఉంది ......ఎవరికి ఎన్ని మేళ్ళు జరుతాయో తెలియకుండా ఉంది
ఎన్ టి ఆర్ -నేను ఎప్పుడో చెప్పాను ...తెలుగు జాతిని డిల్లి లో తాకట్టు పెడుతున్నారని ...చూసావా బ్రదర్
మన తెలుగువాళ్ళతో ఎలా చలగాటం ఆడుతున్నారో ..తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి
అని ఓ రిపోర్ట్ పడేసారు .మన సమస్య మనేమే పరిష్కరించుకోవాలి .
వై ఎస్ ఆర్ -నువ్వు -నేను ఉన్నంతసేపు ఏ ఉద్యమాలు ఇంతగా లేవు ...
ఎన్ టి ఆర్ -మళ్లీ పుట్టి తెలుగు దేశం ను కాపాడుకుందాం బ్రదర్ ...
వై ఎస్ ఆర్ -అది సరే చెప్పడం మరిచా. నా పేరు మీద జగన్ పార్టి పెడుతున్నాడు
వై ఎస్ ఆర్ -తెలిసింది బ్రదర్ ..ఆల్ ద బెస్ట్ ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి