22, జనవరి 2011, శనివారం

బాంబు పేల్చిన భానుమతి

మద్దెల చెరువు సూరి భార్య గంగుల భానుమతి
బాంబు పేల్చారు .
తాను సూరి బంధువు అని చెప్పు కుంటున్న
శ్వేత రెడ్డి ఎవరో
తెలియదని భానుమతి మీడియా కు చెప్పడం విశేషం
.శ్వేత కుతమకు ఎటువంటి బంధుత్వం
లేదంటూ భానుమతి చెప్పడం తో
శ్వేతకు మరింత ఇబ్బందులు
ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి