28, జనవరి 2011, శుక్రవారం

ఫిబ్రవరి అర్ధరాత్రికి అసలు లెక్క తేలిపోనుంది .

'సరిగ్గా వచ్చే నెల ఫిబ్రవరి అర్ధరాత్రికి అసలు లెక్క తేలిపోనుంది .
నిజమే .పది సంవత్సరాల తర్వాత జరుగుతున్నా లెక్క ఆరోజు
ముగుస్తుంది .అదే మన దేశ జనాభా లెక్క . మొదటి దశలో
ఆయ ప్రాంతలలో గృహాలు ...కొంతవరకు కుటుంబ వివరాలు
రాసారు .రెండవ దశ లో ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది
వరకు అసలు జనాభా పూర్తిగా సేకరిస్తారు . చివరి రోజు రాత్రి
పుట్టినవారు ,గిట్టిన వారు అందరు నమోదు అవుతారు ...కాబట్టి
నిజమైన జనాభా లెక్క తేలిపోతుంది .అయితే అయిదు రోజు లు
తర్వాత బహుశా మార్చ్ అయిదు న ప్రభుత్వం అధికారికంగా
జనాభా వివరాలు ప్రకటించ వచ్చు .ఓ నెల ఆగితే మన జనం
ఎంత పెరిగి పోయారు తెల్సిపోతుంది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి