9, ఏప్రిల్ 2011, శనివారం

రాజమండ్రి లో కొలువైన హాస్య సామ్రాట్

హాస్య సామ్రాట్ రాజబాబు రాజమండ్రి లో ఇక ప్రతి రోజు చూసేవారిని అందరిని నవ్వించ బోతున్నాడు .ఈరోజు రాజమండ్రిలో రాజబాబు కాంస్య విగ్రహాన్ని గోదావరి తీరాన దాసరి నారాయణ రావు ఆవిష్కరించారు .హాస్య ప్రముఖులు అందరుహాజరయ్యారు .తన తోలి హీరో రాజబాబు ("తాత మనవడు " ) అని దాసరి సంతోషం వ్యక్తం చేసారు .హాస్యానికి రాజబాబురాజముద్ర అని బ్రహ్మానందం పెర్కున్నారు . హాస్య నటులకు ఘన సన్మానం జరిగింది . మహత్తర కార్యక్రమాన్ని "మాఅధ్యక్షడు మురళి మోహన్ నిర్వహించారు .ఇప్పటికే రాజమండ్రి లో "శోబన్ బాబు "విగ్రహం ఉంది .
"

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి