3, ఏప్రిల్ 2011, ఆదివారం

ఉగాది నుంచి బుల్లి తెర పై ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడు 'ప్రకాష్ రాజ్ ' బుల్లి తెర పై కనువిందు చేయబోతున్నాడు .మా టి వి లో "ఇట్స్ మై షో " పేరుతో ప్రతి సోమమంగళ వారాలలో రాత్రి తొమ్మిది గంటలకు కనిపించబోతున్నాడు .ఉగాది నుంచి షో మొదలవుతోంది .గళ్ళు -ప్రశ్నలుఉండే షో ను ప్రకాష్ ఎలా నడిపిస్తాడో వేసి చూడవలసిందే .కాగ హెచ్ ఎం టి వారి "మేర భారత్ మహాన్ " )ఆయనచెయ్యాలని ....ఎందుచేతనో చెయ్యలేదని చెబుతున్నారు .(దర్శకుడు రాజ మౌళి షో ను నడిపిస్తున్నారు ).బుల్లి తెరకువస్తున్న ప్రకాష్ కు స్వాగతం చెబుదాం .
,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి