9, మార్చి 2011, బుధవారం

ఏబై వేలు నుంచి డబ్బై వేలు ఇవ్వడానికి రడీ !

ఏం పి టి సి లకు రాజయోగం కలగనుంది . నిజమే మరి .ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి వారిదే ఛాన్స్ .సాధారణంగా వారికి పెద్దగా ప్రాధాన్యం దక్కదు .మండల మీటింగుల సమయంలో తప్ప చాల చోట్ల వీరికి గుర్తింపు తక్కువే .రాజకీయంగా బలం గల వారిని మినహాయిస్తే ఆయా గ్రామాల్లో సర్పంచ్ కు ఉన్నంత ప్రదాన్యత్ వీరికి కనిపించదు ....అయితే నేడు వారు ఎక్కడ ఉన్నారో అని కాగడా పట్టి మరీ వెతుకుతున్నారు .ఏం ఎల్ సి ఎన్నికలే దీనికి కారణం .ఆ ఎన్నికల్లో వీరికి ఓటు ఉంది .దీంతో వీరిని మచ్చిక చేసుకోవడానికి పోటి పడుతున్న నేతలు వీరి వెంట పడుతున్నారు ......డబ్బులు కూడా రెడి చేస్తున్నారు అభ్యర్దులు ...ఒక ఏం పి టి సి సభ్యునికి ఏబై వేలు నుంచి డబ్బై వేలు ఇవ్వడానికి రడీ అంటున్నారు ....అది కథ .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి