7, మార్చి 2011, సోమవారం

జగ్గంపేట లో "జగన్ పార్టి ప్రకటన !

జగన్ పార్టి జగ్గంపేట లో లాంచ్ అవుతోందా? ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలు గమనిస్తే జరగడానికి అవకాసం ఉంది .ఈ నెల పన్నిండు న జగన్ తన ప్రాంత ఇడుపల పాయలో వై ఎస్ సాక్షిగా "పార్టి పేరు -కొన్ని విదివిదానాలు
ప్రకటించ వలసి ఉంది .అయితే ఉప ఎన్నికలు , కోడ్ వస్తే అక్కడ పార్టి ప్రకటించడానికి వీలు లేదు .(ఖర్చ్చు లు )ఈ నేపథ్యంలో ఇతర అవకాశాలు పరిశీలిస్తున్నారు . తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట లో ఈ నెల పదకొండవ తేదిన జ్యోతుల నెహ్రు జగన్ వర్గం లో కల్సే సభ జరగబోతోంది .గతంల్లో తెలుగుదేశం ,ప్రజారాజ్యం పార్టి లకు జిల్లా
అధ్యక్షడు గా పని చేసిన ఆయన చిరు కాంగ్రెస్లో చేరడం ఇష్టం లేక ....తన అభిన్మానులతో జగన్ పార్టిలో చేరుతున్నారు.నెహ్రు తన సత్తా చూపదినికి భారి బహిరంగ సభ ఏర్పాటు చేసారు .సుమారు నియోజవర్గం నుంచి అర్రవై వేలు జనం వస్తారని అంచనా .....కాగ సోమవారం జగన్ జ్యోతుల నెహ్రూను అర్జెంట గ వైజాగ్ పిలిపించుకుని ...కడపలో ఎన్నకల పరిస్తితి వివరించి ......పార్టి ప్రకటన జగ్గంపేటలో చేసే ఆలోచన చెప్పినట్టు
తెలిసింది ......జ్యోతుల ఆఘ మేగాలపై కాకినాడ వెళ్లి జగన్ వరిగీయుల్తో ఇందు కోసం కసరత చేస్తున్నారు ...
ఒక వేల జగన్ జగ్గంపేట గతం లో జగ్గంపేట లో సోనియా సభ నిర్వహించిన ప్రాంతం లోనే జ్యోతుల సభ నిర్ర్వ్హిన్స్తున్నారు .appudu naa

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి