11, మే 2011, బుధవారం

గోదావరి జిల్లాల్లో పందాలే పందాలు ....జగన్ మోజార్తీ పైనే పందాలు అన్నీ

తూర్పు ,పశ్చిమ గోదావరి జిల్లాలో పందాలు పసందుగా ఉంటాయి .... పందెం కైనా "కాయ్ రాజా కాయ్" అంటారు ...ఎన్ని పోలీసు నియమ నిబందనలు ఉన్న పండుగ సమయాల్లో కోడిపందాలు భారీగా జరిగి పోతుంటాయి ...ఎడ్ల పందాలు ,గుర్రప్పు పందాలు ....హుషారుగా ......సాగు తాయి. ఇక ఎన్నికల సమయం లో రాజకీయ పందేల జోరు వేరు ...డబ్బు తో పాటు ...పొలాలు ,స్థలాలు ,బడ్లు,బైక్లు ..తెగ కాస్తారు ..నేడు కడప ఉప ఎన్న్కికలు సందర్బంగా పందాలు భారీగా జరుగుతున్నాయి ...జగన్ కు ఎంత మెజారిటి ఎంత వస్తుందన్న విషయం పైన పందాలు జరగడం విశేషం .ఇటీవల కడపకు ప్రసారం కోసం పలువురు అక్కడకు వెళ్ళారు ....వీరి అంచనాలను బట్టి పందాలు జరుగుతున్నాయి .పందాలు అన్ని పార్టీలవారు పడుతున్నారట .వీటిలో కోసు పందాలు కూడా ఉన్నాయి మరి ..ఎవరు అదృష్టవంతులో నెల పదమూడున తేలనుంది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి