6, మే 2011, శుక్రవారం

తెలుగు జాతి గర్వ పడేలా ఎన్ టి ఆర్ పెళ్లి -తల్లి శాలిని కి తగిన స్థానం

జూనియర్ ఎన్ టి ఆర్ చాల సంప్రదాయబద్దంగా మంచి వేడుకగా జరగడం శుభకరం .ఇటవల జరుగుతున్నా పెళ్లిలు ఏదోఅదో తంతు లా జరుగుతున్నాయి .యెంత ఖర్చు అయ్యింది అన్న విషయం పక్కన బెడితే ....తెలుగువారు గర్వించేరీతిలో పెళ్లి చేయడం నందమూరి వారిని పూర్తిగా అభినందించాలి .మీడియా లో ప్రసారం వాళ్ళ చాల మంది చక్కగాపెళ్లిని ఆస్వాదించారు .ఆతిధ్యం బావుంది .కనుల పండుగగా పెళ్లి తంతు ముచ్చట గొల్పింది .ఎన్ టి ఆర్ ...నందమూరివంశం లో తన తల్లి శాలిని కి తగిన స్థానం కనిపించినట్టు పెళ్లి చూస్తే తెలుస్తుంది .కొడుకు దగ్గరే తల్లి ఉంది అన్నిచక్కబెట్టింది .హరికృష్ణ తో బాటు కళ్యాణ రామ్ కూడా ఎన్ టి ఆర్ కు బాగా సహకారం అందించాడు .కుటుంబ సభ్యులనుముఖ్యులు తనను ఆశీర్వదించే లా ఎన్ టి ఆర్ కళ్ళు కనిపించేవి ...కళ్యాణ్ రామ్ తల్లి కూడా వచ్చి ఆశీర్వ దించినట్టుకనిపించింది ...
కాగ పెళ్లి కూతురుని చాల చక్కగా ముస్తాబు చేసారు .ఎన్ టి ఆర్ కు తగిన వనిత గా కనువిందు చేసింది .ముఖ్యంగాఆమె కళ్ళు ప్రధాన ఆకర్షణ .తలంబ్రాలు పోయుట ,ఉంగరాలు తీయుట వంటి ఘటనలు చూసే వారికందరికీ ఆనందంకల్గించాయి .మొత్తం మీద తెలుగు జాతి గర్వ పడేలా ఎన్ టి ఆర్ పెళ్లి జరిగింది
,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి