14, మే 2011, శనివారం

జగన్ గెలుపు పై హీరో పందెం

జగన్ గెలుపు తర్వాత సాక్షి టి వి లో విలక్షన్ వ్యక్తి మోహన్ బాబు ఈరోజు మాట్లాడారు .జగన్ నేటి రాజకీయ అభిమన్యుడుగా పోల్చారు .ఎన్నో దుష్ట శక్త్తులు జగన్ గెలవగుండా చేద్దామనుకున్నాయని అయితే వారి పద్మవ్యూహాని చేదిన్సి మంచ్న్సి మెజార్టీతో ప్రత్యర్ద్దులని మట్టి కరిపించారని చెబుతూ ఇదంతా తన పేద బావ గారు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశిస్సులు అన్నారు .కాగా జగన్ మెజార్టీ పై పండం కట్టి పందెం గెల్చుకున్నానని చెప్పారు ....తన పెద్ద కొడుకు పెళ్లి తర్వాత మోహాన్ బాబు వై ఎస్ కుటుంబానికి చేరువయ్యారు ...త్వరలోనే జగన్ పార్టీలో చేరవచ్చు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి