26, అక్టోబర్ 2010, మంగళవారం

రాజీవ్ పేరుకు "లక్ష "....ఇందిరా పేరుకు "ఏబై వేలు "

ప్రస్తుతం పేర్లు పెట్టె విధానం చూస్తుంటే సామాన్య జనానికే చిరాకేస్తుంది .ముఖ్యంగ్గా రాజీవ్ ,ఇందిరా పేర్లతో విసుగు పుట్టించి చివరకు వారికున్న గౌరవాన్ని మంటకల్పుతున్నారు. ఎంతలా తయారు అయ్యారంటే "సులబ్ కాంప్లెక్స్" లకు కూడా ఈ పేర్లు పెట్టేసి లాగ ఉన్నారని సామాన్యులు అనుకునేలే చేస్తున్నారు .పల్లె టూల్లలో ఒక టాక్ నడుస్తోంది సంతానం కల్గితే కొడుకు పుడితే రాజీవ్ పేరుకు "లక్ష "...కూతురు పుడితే .ఇందిరా పేరుకు "ఏబై వేలు " ఇస్తారేమోనని .....సంపాదించిన సోమ్మున్నవారు ఈ పథకం అమలు చేయవచ్చు ?

1 కామెంట్‌: