1, సెప్టెంబర్ 2011, గురువారం

ఇదే మార్పు కడదాకే ఉంటే నీవు వారి విఘ్నాలు కల్గించవు కదా

వినాయకుడు : తల్లి ! ఈ సారి మానవులలో చాల మార్పు కనపడింది 
 పార్వతి : నిజమా ! ఏమిటా మార్పు కుమారా ?
వినాయకుడు : నా ప్రతిమలు మట్టి తో చేసారు ....చాల సంతోషం గా ఉంది 
   పార్వతి :  ఇదే మార్పు కడదాకే ఉంటే నీవు వారి విఘ్నాలు కల్గించవు కదా

1 కామెంట్‌: